బిఆర్ఎస్ లో పలువురు బీజేపీ నాయకుల చేరిక

byసూర్య | Fri, May 10, 2024, 03:56 PM

కరీంనగర్ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బోయినపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 46 వ డివిజన్ బి. జె. పి. నాయకులు అక్కెనపల్లి రాజు వారి అనుచరులతో కలిసి శుక్రవారం కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సమక్షంలో బి. ఆర్. ఎస్. పార్టీలో చేరినారు. పార్టీలో చేరిన 100 మంది నాయకులకు ఎమ్మెల్యే గంగుల గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM