బోడుప్పల్ 5వ డివిజన్లో జోరుగ పద్మారెడ్డి ప్రచారం

byసూర్య | Fri, May 10, 2024, 02:21 PM

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5 వ డివిజన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కి మద్దతుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ కార్పొరేటర్ సింగరెడ్డి పద్మారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ఐఐసిటి, వేస్ట్ భీమ్ రెడ్డి నగర్ కాలనీలలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటెయ్యాలని ప్రచారం నిర్వహించారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM