byసూర్య | Fri, May 10, 2024, 02:21 PM
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5 వ డివిజన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కి మద్దతుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ కార్పొరేటర్ సింగరెడ్డి పద్మారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ఐఐసిటి, వేస్ట్ భీమ్ రెడ్డి నగర్ కాలనీలలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటెయ్యాలని ప్రచారం నిర్వహించారు.