byసూర్య | Fri, May 10, 2024, 02:22 PM
ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. పాట్ మార్కెట్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార పాదయాత్రలో పాల్గోన్నారు. పాట్ మార్కెట్ ప్రాంతంలోని పలువురు వ్యాపారవేత్తలు,చిరు వ్యాపారుల నుండి విశేష స్పందన రావడం సంతోషమన్నారు. బీఆర్ఎస్ అదినేత చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని తెలిపారు.