మోసకారుల మాటలు నమ్మద్దు : పద్మారావు గౌడ్

byసూర్య | Fri, May 10, 2024, 02:22 PM

ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. పాట్ మార్కెట్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార పాదయాత్రలో పాల్గోన్నారు. పాట్ మార్కెట్ ప్రాంతంలోని పలువురు వ్యాపారవేత్తలు,చిరు వ్యాపారుల నుండి విశేష స్పందన రావడం సంతోషమన్నారు. బీఆర్ఎస్ అదినేత చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని తెలిపారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM