ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలి - ఎమ్మెల్యే పోచారం

byసూర్య | Tue, Apr 30, 2024, 03:17 PM

బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అబద్ధపు హామీలను ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షిండే, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM