ఆ మూడు కుటుంబాల చేతుల్లోనే జిల్లా.. అభివృద్ధి శూన్యం: సైదిరెడ్డి

byసూర్య | Tue, Apr 23, 2024, 10:34 AM

నల్గొండ జిల్లాను మూడు కుటుంబాలు ఏలుతున్నాయని.. కానీ జిల్లా మాత్రం అభివృద్ధి చెందలేదని బిజెపి నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. నల్లగొండలో నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ పాలన కావాలో.. అభివృద్ధి చేసే మోది కావాలో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. నల్లగొండ ఎంపీగా తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని భీమా వ్యక్తం చేశారు


Latest News
 

ఎవ‌రీ వేముల రోహిత్‌..? Sat, May 04, 2024, 10:09 AM
తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM