సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలన

byసూర్య | Tue, Apr 23, 2024, 10:33 AM

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోగల 1వ, వార్డు జగన్నాథ రావు కాలనీలో సిసి రోడ్ నిర్మాణ పనులను మంగళవారం మున్సిపల్ చైర్మన్ దుర్గాప్ప గారి అశోక్ గౌడ్ పరిశీలించారు. అనంతరం వార్డు సమస్యలను కాలనీవాసులతో అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా నీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM