byసూర్య | Tue, Apr 23, 2024, 10:35 AM
చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో బిజెపి నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. మెదక్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకు మద్దతుగా మండలంలోని బిజెపి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.