byసూర్య | Sun, Apr 21, 2024, 03:57 PM
ఏసవిలో రోజురోజుకీ ఎండ వేడిమితో పాటుపెరుగుతున్న ఉష్ణోగ్రతలకు వైరా నియోజకవర్గ ప్రజలనే పలు మండలాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుండి బానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. 12 గంటల సమయంలో బయటకు రాలేక ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాల్సి ఉన్న పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఎండలను తమ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదని వృద్ధులు వాపోతున్నారు.