భానుడు ప్రతాపంతో అల్లాడిపోతున్న నియోజకవర్గ ప్రజలు

byసూర్య | Sun, Apr 21, 2024, 03:57 PM

ఏసవిలో రోజురోజుకీ ఎండ వేడిమితో పాటుపెరుగుతున్న ఉష్ణోగ్రతలకు వైరా నియోజకవర్గ ప్రజలనే పలు మండలాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుండి బానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. 12 గంటల సమయంలో బయటకు రాలేక ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాల్సి ఉన్న పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఎండలను తమ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదని వృద్ధులు వాపోతున్నారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM