రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

byసూర్య | Sun, Apr 21, 2024, 03:36 PM

నార్కెట్ పల్లి అద్దంకి రహదారిపై బొత్తలపాలెం వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిరికంటి సైదయ్య మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొత్తల పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సైదులు విధులకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.


Latest News
 

హిందీ దివస్ వారోత్సవాలు.. బహుమతులు ప్రధానం Sat, Sep 21, 2024, 07:48 PM
డ్రైవర్‌కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుంది : ఎండీ వీసీ సజ్జనార్ Sat, Sep 21, 2024, 07:46 PM
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి Sat, Sep 21, 2024, 07:42 PM
సర్వే శాఖ పనితీరును మెరుగు పరుచుకోవాలి Sat, Sep 21, 2024, 07:41 PM
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం ఘోరం.. నేరస్థులను శిక్షించాలి: మోహన్‌బాబు Sat, Sep 21, 2024, 07:35 PM