మైనార్టీలకు ఒవైసీ అన్యాయం చేసారు

byసూర్య | Sun, Apr 21, 2024, 03:06 PM

హైదరాబాద్, పాతబస్తీలో ఇప్పటి నుంచి ఒవైసీ బ్రదర్స్‌ చట్టవ్యతిరేక ఆటలు సాగనివ్వనని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత హెచ్చరించారు. ఆదివారం ఐఎస్‏సదన్‌ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైనార్టీలకు ఒవైసీ చేసిన న్యాయం ఏమిలేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఈ సారి హైదరాబాద్‌ కోటను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ జంగం శ్వేతామధుకర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరేందర్‌యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, నేతలు మన్నె శ్రీనివాస్‌, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నేరం అంగీకరించిన జానీ మాస్టర్.. 16 ఏళ్ల వయసులోనే Fri, Sep 20, 2024, 07:04 PM
సింగరేణి కార్మికులు.. ఒక్కొక్కరికీ 1.90 లక్షల బోనస్ Fri, Sep 20, 2024, 07:00 PM
పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM