రామంతాపూర్ కట్ట మైసమ్మ ఆలయంలో హుండీల చోరీ

byసూర్య | Sun, Apr 21, 2024, 01:59 PM

రామంతపూర్ ప్రధాన రహదారి పెద్ద చెరువు ఎదురుగా ఉన్న శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ఉన్న మూడు హుండీలు చోరీకి గురి అయినట్టు ఆదివారం ఆలయ చైర్మన్ బండారు వెంకట్ రావు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి హుండీ డబ్బులను లెక్కిస్తామని, మంగళవారం నుండి కట్టమైసమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా ఈ సంఘటన జరగడంతో కమిటీ సభ్యులు దిగ్భ్రాంతికి గురి అయ్యారని పేర్కొన్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM