పాఠశాల బస్సు, బైక్ ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం

byసూర్య | Sun, Apr 21, 2024, 10:48 AM

సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక శాంతినగర్ లో జాతీయ రహదారి 65 శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎఫ్. సి ఐ గోదాం వద్ద అదుపుతప్పి శ్రీ మారుతి విద్యా నికేతన్ స్కూల్ బస్సు, బైక్ రెండు ఒకదానికి ఒకటి ఢీకొని ఉన్నాయి. బైక్ పై ఉన్న తనికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తిని హాస్పిటల్ కి తరలించారు. ఆ సమయం లో విద్యార్థులంతా ఆ బస్సులోనే ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM