పాఠశాల బస్సు, బైక్ ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం

byసూర్య | Sun, Apr 21, 2024, 10:48 AM

సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక శాంతినగర్ లో జాతీయ రహదారి 65 శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎఫ్. సి ఐ గోదాం వద్ద అదుపుతప్పి శ్రీ మారుతి విద్యా నికేతన్ స్కూల్ బస్సు, బైక్ రెండు ఒకదానికి ఒకటి ఢీకొని ఉన్నాయి. బైక్ పై ఉన్న తనికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తిని హాస్పిటల్ కి తరలించారు. ఆ సమయం లో విద్యార్థులంతా ఆ బస్సులోనే ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM