byసూర్య | Sun, Apr 21, 2024, 10:48 AM
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక శాంతినగర్ లో జాతీయ రహదారి 65 శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎఫ్. సి ఐ గోదాం వద్ద అదుపుతప్పి శ్రీ మారుతి విద్యా నికేతన్ స్కూల్ బస్సు, బైక్ రెండు ఒకదానికి ఒకటి ఢీకొని ఉన్నాయి. బైక్ పై ఉన్న తనికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తిని హాస్పిటల్ కి తరలించారు. ఆ సమయం లో విద్యార్థులంతా ఆ బస్సులోనే ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.