హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం

byసూర్య | Thu, Apr 18, 2024, 03:29 PM

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం హస్నాపూర్ గ్రామంలో గురువారం బిజెపి పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ బిజెపి పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ కు ఓటు వేసి గెలిపించాలని బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త మంచి శశిధర్ గుప్తా, నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

ఆటో నడిపిన ఫొటోను పోస్ట్ చేసిన హరీష్ రావు Wed, May 01, 2024, 12:33 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఘనంగా మేడే వేడుకలు Wed, May 01, 2024, 12:20 PM
భారీగా త‌గ్గిన ధ‌ర‌లు Wed, May 01, 2024, 12:19 PM
వచ్చే 4 రోజులు బయటకు రాకపోవడమే బెటర్ Wed, May 01, 2024, 11:36 AM
మోతేలో బిజెపి శ్రేణులు ఇంటింటి ప్రచారం Wed, May 01, 2024, 11:29 AM