మనోవేదనకు గురై యువతి సూసైడ్

byసూర్య | Thu, Apr 18, 2024, 01:55 PM

ఉరివేసుకొని యువతి మృతి చెందిన ఘటన కనగల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. పర్వతగిరికి చెందిన చెనగోని కావ్య అనే యువతి రెండు సంవత్సరాలుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతుంది. తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయింది. తల్లి చెనగోని లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

లేబర్ కోడ్ ల రద్దుకై పోరాటం ఉధృతం Wed, May 01, 2024, 01:49 PM
ఆటో నడిపిన ఫొటోను పోస్ట్ చేసిన హరీష్ రావు Wed, May 01, 2024, 12:33 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఘనంగా మేడే వేడుకలు Wed, May 01, 2024, 12:20 PM
భారీగా త‌గ్గిన ధ‌ర‌లు Wed, May 01, 2024, 12:19 PM
వచ్చే 4 రోజులు బయటకు రాకపోవడమే బెటర్ Wed, May 01, 2024, 11:36 AM