ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా : ఎమ్మెల్యే బండ్ల

byసూర్య | Mon, Apr 15, 2024, 05:07 PM

నడిగడ్డ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ లో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి జల దీక్ష చేపట్టారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేతలు గడ్డం కృష్ణారెడ్డి, నాగర్ దొడ్డి వెంకట్రాములు పాల్గొన్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM