గద్వాలలో వార్షిక పరీక్షలు ప్రారంభం

byసూర్య | Mon, Apr 15, 2024, 05:05 PM

గద్వాల జిల్లా వ్యాప్తంగా సోమవారం విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు విద్యార్థులు తెలుగు పరీక్ష రాశారు. 294 ప్రాథమిక, 144 ప్రాథమికోన్నత, 154 ఉన్నత ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1 నుంచి 9వ తరగతి వరకు 90, 850 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM