byసూర్య | Mon, Apr 15, 2024, 03:57 PM
నల్లగొండ జిల్లా బిజెపి కార్యాలయంలో సోమవారం జరిగిన బీజేవైఎం పట్టణ కమిటీ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు కోసం యువత ముందుండి నడవాలని, బిజెపి అభ్యర్థి గెలుపు యువత కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగిరెడ్డి, అయ్యప్ప భారత్ సాయికుమార్ పాల్గొన్నారు.