సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన ఎమ్మెల్యే ఆర్కే

byసూర్య | Sun, Apr 14, 2024, 04:00 PM

కృష్ణాజిల్లా పర్యటన సందర్భంగా సీఎం జగన్ పై జరిగిన దాడిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదివారం ఖండించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ కంటిపై గాయం కావడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఆయన వెల్లడించారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM