బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన జెడ్పీటీసీ

byసూర్య | Sat, Apr 13, 2024, 02:44 PM

ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రఘునాధపాలెం మండలం జెడ్పీటీసీ మాలోత్ ప్రియాంక బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువాను కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఎండీ జావేద్, ఎంపీపీ గౌరీ, తదితరులు ఉన్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM