byసూర్య | Sat, Apr 13, 2024, 11:20 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లోని శుభం హోటల్ లో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలు తదితర అంశాల గురించి చర్చించారు.