byసూర్య | Sat, Apr 13, 2024, 11:25 AM
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని తడపాకల్ గంగలో స్నానం చేసి శ్రీ గండి హనుమాన్ ఆంజనేయ స్వామి దర్శించుకుని అక్కడ వేల సంఖ్యలో భక్తులు శనివారం మాలాధారణ చేసుకోవడం జరిగినది. ఈ రోజు స్టార్ట్ అయిన మాలధారణ ఆంజనేయస్వామి జయంతి రోజు విరమణ జరుగుతుందని భక్తులు తెలిపారు.