![]() |
![]() |
byసూర్య | Fri, Apr 12, 2024, 06:55 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పేద మధ్యతరగతి మహిళలకు ప్రభుత్వం ఆసరా కల్పించడంతో మహిళలు సంతోషపడ్డారు. మహిళ ప్రయాణికుల పట్ల ఆర్టీసీ ఉద్యోగులుదురుసుగా ప్రవర్తించడంతోపాటు, పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు ఆర్టీసీ ఉద్యోగుల ప్రవర్తనపై చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.