బీజేపీలో చేరిన జీవీకే మనోహర్ రావు

byసూర్య | Thu, Apr 11, 2024, 10:58 PM

ఉమ్మడి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు జీవీకే మనోహర్ రావు గురువారం బీజేపీలో చేరారు. ఆయన నాయకత్వంలో సుమారు వెయ్యి మంది వివిధ నాయకులు పార్టీలో చేరారు. వారికి గురువారం ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి బీజేపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్ రావు మాట్లాడుతూ.. తిరిగి సొంత గూటికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బీజేపీ గెలుపుకు కృషి చేస్తానన్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM