వికలాంగుడు జీవితంలో వెలుగు నింపిన వైయస్ రెడ్డి ట్రస్ట్

byసూర్య | Thu, Apr 11, 2024, 03:47 PM

ఘట్కేసర్ మున్సిపల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘట్కేసర్ పట్టణానికి చెందిన క్రాంతి (వికలాంగుడు) సహాయం కొరకు రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో చెరుకు మిషను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలు కోల్పోయి కుటుంబాన్ని పోషించలేక జీవనోపాధికి ఇబ్బంది పడుతున్నారని వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో చెరుకు మిషను అందజేశామని అన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM