నేరాల నియంత్రణపై ఉపాధి కూలీలకు పోలీసుల అవగాహన

byసూర్య | Thu, Apr 11, 2024, 02:45 PM

బీబీనగర్ మండలం గొల్లగూడెంలోని ఉపాధి హామీ కూలీలకు గురువారం ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాలలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు తిరిగినట్లైతే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. చట్టాన్ని ఎవ్వరూ కూడా చేతిలోకి తీసుకోకుండా పోలీసులకు తెలపాలన్నారు. కాంగ్రెస్ నాయకులు మహేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM