byసూర్య | Wed, Apr 10, 2024, 10:24 AM
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో వరుస సెలవుల అనంతరం నేడు బుధవారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7260 గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి సంగయ్య తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్ తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి తమ సరుకులు మార్కెట్ తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు.