కాజీపల్లిలో ఇఫ్తార్ విందు

byసూర్య | Tue, Apr 09, 2024, 12:42 PM

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి మాజీ కోఆప్షన్ సభ్యుడు వహబ్ సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ చంద్రారెడ్డి పాల్గొని జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో ఉపవాస దీక్షను విరమించారు. ఈ కార్యక్రమానికి పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ టాటా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథి హాజరయ్యారు.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM