కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు

byసూర్య | Tue, Apr 09, 2024, 10:07 AM

దుబ్బాక నియోజకవర్గం పోతారానికి చెందిన పలువురు బీఆర్ఎస్ సోమవారం కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నాయకులు గడీల రాజురెడ్డి, శ్రీనురెడ్డి, మేకల అనిల్ రెడ్డి, కొత్త నరసింహారెడ్డి, దుబ్బోల్ల నరసింహారెడ్డి, కల్వకుంట్ల అంజిరెడ్డి కాంగ్రెస్ లో చేరారు.


Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM