byసూర్య | Tue, Apr 09, 2024, 10:07 AM
దుబ్బాక నియోజకవర్గం పోతారానికి చెందిన పలువురు బీఆర్ఎస్ సోమవారం కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నాయకులు గడీల రాజురెడ్డి, శ్రీనురెడ్డి, మేకల అనిల్ రెడ్డి, కొత్త నరసింహారెడ్డి, దుబ్బోల్ల నరసింహారెడ్డి, కల్వకుంట్ల అంజిరెడ్డి కాంగ్రెస్ లో చేరారు.