byసూర్య | Tue, Apr 09, 2024, 10:09 AM
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో మంగళవారం ఉగాది పురస్కరించుకుని మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు జాతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అలయ నిర్వహకులు తెలిపారు. ఆలయం చూట్టూ రంగురంగుల విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈజాతరకు ఉమ్మడి పుల్కల్ మరియు అందోల్ మండలం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.