చౌటకూర్ లో అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర దేవాలయం ముస్తాబు

byసూర్య | Tue, Apr 09, 2024, 10:09 AM

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో మంగళవారం ఉగాది పురస్కరించుకుని మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు జాతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అలయ నిర్వహకులు తెలిపారు. ఆలయం చూట్టూ రంగురంగుల విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈజాతరకు ఉమ్మడి పుల్కల్ మరియు అందోల్ మండలం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.


Latest News
 

సదర్ సమ్మేళనం పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం Mon, Oct 28, 2024, 01:36 PM
ప్రధాన రహదారిపై చిరుత పులి కలకలం Mon, Oct 28, 2024, 12:30 PM
సచివాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు Mon, Oct 28, 2024, 12:26 PM
సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు Mon, Oct 28, 2024, 11:26 AM
తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.? Mon, Oct 28, 2024, 10:29 AM