నేడు పత్తి కొనుగోళ్లు బంద్

byసూర్య | Fri, Mar 29, 2024, 11:10 AM

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోలు నిలిపి వేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని మార్కెట్ కు సెలవు ప్రకటించామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. మార్చి 30 వ తేదీ నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM