చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

byసూర్య | Thu, Mar 28, 2024, 04:35 PM

సిద్దిపేట జిల్లా అక్బరుపెట భూంపల్లి మండల పరిధిలోని కూడవెళ్లి గ్రామానికి చెందిన ఎనగంటి దుబ్బయ్య(56) అనే రైతు చెక్ డ్యామ్ వద్ద చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. రామేశ్వరంపల్లి చెక్ డ్యామ్ లో చేపల వేట కోసం కరెంట్ షాక్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతిచెందడం జరిగిందని తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM