ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

byసూర్య | Thu, Mar 28, 2024, 04:32 PM

ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించి,
అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను గుర్తించి సత్వరమే హద్దులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని లేఅవుట్లను తనిఖీ చేసి ఆక్రమణలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM