byసూర్య | Thu, Mar 28, 2024, 04:28 PM
అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం ఉదయం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహరించాలన్నారు.