byసూర్య | Sat, Mar 02, 2024, 11:31 AM
భువనగిరి మండలం నమాత్పల్లి శ్రీ పూర్ణగిరి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవానికి శుక్రవారం ముఖ్య అతిథులుగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. భువనగిరితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అధిష్టానం ఆదేశిస్తే తన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి భువనగిరి ఎంపీ బరిలో నిలుస్తారన్నారు. మదర్ డైరీ చైర్మన్ గ, భువనగిరి ఎంపీగ, భువనగిరి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు.