భువనగిరి ఎంపీ బరిలో పోటీకి సిద్ధం: గుత్తా

byసూర్య | Sat, Mar 02, 2024, 11:31 AM

భువనగిరి మండలం నమాత్పల్లి శ్రీ పూర్ణగిరి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవానికి శుక్రవారం ముఖ్య అతిథులుగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. భువనగిరితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అధిష్టానం ఆదేశిస్తే తన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి భువనగిరి ఎంపీ బరిలో నిలుస్తారన్నారు. మదర్ డైరీ చైర్మన్ గ, భువనగిరి ఎంపీగ, భువనగిరి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు.


Latest News
 

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే Sat, Sep 21, 2024, 10:44 AM
ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్ Sat, Sep 21, 2024, 10:24 AM
యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM