కోర్టు భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Mar 01, 2024, 03:29 PM

దమ్మపేటలో మార్చి 2న ప్రారంభానికి సిద్దమైన జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం పరిశీలించారు. కోర్టు భవన నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే ఉన్న సమయంలో కోర్టు భవనం పూర్తయి ప్రజలకు అందుబాటులోనికి రావటం సంతోషంగా ఉందని, గిరిజన ప్రాంతంలో చాలా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని సంతోషం వ్యక్తం చేశారు.


Latest News
 

ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం Sat, Sep 21, 2024, 01:36 PM
చిలుకూరు మండల స్థాయి బాల బాలికల క్రీడోత్సవాలు Sat, Sep 21, 2024, 01:35 PM
కుక్కలుబాబోయ్..కుక్కలు Sat, Sep 21, 2024, 01:33 PM
కొత్త గూడెం పాలవరం మేజర్ కాలువ కింద ఉన్న..రైతులు అధైర్య పడొద్దు.. Sat, Sep 21, 2024, 01:31 PM
ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు పకడ్బందీ చర్యలు....జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sat, Sep 21, 2024, 01:20 PM