బరాజ్ కొట్టుకుపోవాలని చూస్తున్నారు: కేటీఆర్

byసూర్య | Fri, Mar 01, 2024, 03:10 PM

బాధ్యత మరచి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. వాస్తవాలు చెప్పడానికే మా ఈ ఛలో మేడిగడ్డ పర్యటన అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రైతు ప్రయోజనం ముఖ్యం కాదని.. రాజకీయ ప్రయోజనం మాత్రమే కావాలని విమర్శించారు. ఇవాళ చేస్తున్న పర్యటన మొదటి పర్యటన మాత్రమేనని.. తర్వాత అన్ని ప్రాజెక్టులు పర్యటిస్తామన్నారు. రిపేర్ చేయకుండా ఉంటే వర్షాకాలంలో వరద వస్తే బరాజ్ కొట్టుకుపోవాలని చూస్తున్నారని అన్నారు.


Latest News
 

ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి Sun, Sep 22, 2024, 07:57 PM
హైదరాబాద్ శివారులో గ్రీన్ ఫార్మా సిటీ.. హైకోర్టుకు ప్రభుత్వం కీలక నివేదిక Sun, Sep 22, 2024, 07:55 PM