గురుకుల ఉద్యోగానికి ఎంపికైన మమత

byసూర్య | Fri, Mar 01, 2024, 02:53 PM

గురుకుల డిగ్రీ, జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం కొప్పోల్ గ్రామానికి చెందినటువంటి అయితరాజు మమత కామర్స్ విభాగంలో జూనియర్ లెక్చరర్ గా సెలెక్ట్ అయ్యారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. చదువు మీద ఉన్నటువంటి ఆసక్తిని గ్రహించిన నా భర్త ఉన్నత చదువులు చదవడానికి ప్రోత్సహించడంతో ఈ ఉద్యోగం సాధించానని తెలిపారు. గురుకుల లెక్చరర్ గా ఉద్యొగం సాధించిన మమతకి కుటుంబసభ్యులు, బందువులు అభినందనలు తెలిపారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM