ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్

byసూర్య | Fri, Mar 01, 2024, 02:48 PM

పార్కింగ్ చేసి ఉన్న వాహనాల టార్గెట్ గా అద్దాలు పగలగొట్టి డబ్బులు దొంగిలించే ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మిర్యాలగూడ డీఎస్పీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా బోగోల్ మండలానికి చెందిన పిట్ల మహేష్, ఆవుల రాకేష్ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. వీరి నుంచి నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM