ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఆరు నెలల జైలు

byసూర్య | Fri, Mar 01, 2024, 01:59 PM

తీసుకున్న డబ్బులు ఇవ్వనందున ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సత్తుపల్లి జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్కే. ఆయేషాషరీన్ ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు.
స్థానిక పాకలగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు హరికిరణ్ కుమార్ 2016లో పట్టణానికి చెందిన సూర్యచంద్రరావు వద్ద రూ. 8లక్షలు అప్పుగా తీసుకున్నారు. డబ్బులు చెల్లించమని ఒత్తిడి చేయగా, బ్యాంక్ చెక్కు ను ఇవ్వగా అది చెక్ బౌన్స్ అయ్యింది.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM