సంఘం అభివృద్ధి కోసమే చైర్మన్ గా రావూరి

byసూర్య | Fri, Feb 23, 2024, 04:20 PM

రఘునాథపాలెం మండలం వీ. వీ. పాలెం పీఏసీఎస్ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం చైర్మన్ రావూరి సైదబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని వైస్ చైర్మన్ రావేళ్ల శ్రీనివాస రావు తెలిపారు.
తనకు అవకాశం ఉన్నప్పటికీ సైదబాబుకు డీసీసీబీ చైర్మన్ అయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత చైర్మన్ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, దీంతో అవిశ్వాసం పెట్టి సైదబాబును ఎన్నుకున్నామని వివరించారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM