సంఘం అభివృద్ధి కోసమే చైర్మన్ గా రావూరి

byసూర్య | Fri, Feb 23, 2024, 04:20 PM

రఘునాథపాలెం మండలం వీ. వీ. పాలెం పీఏసీఎస్ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం చైర్మన్ రావూరి సైదబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని వైస్ చైర్మన్ రావేళ్ల శ్రీనివాస రావు తెలిపారు.
తనకు అవకాశం ఉన్నప్పటికీ సైదబాబుకు డీసీసీబీ చైర్మన్ అయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత చైర్మన్ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, దీంతో అవిశ్వాసం పెట్టి సైదబాబును ఎన్నుకున్నామని వివరించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM