వారికే రూ.500లకే గ్యాస్ సిలిండర్

byసూర్య | Fri, Feb 23, 2024, 01:39 PM

రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27 లేదా 29 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. రాష్ట్రంలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరిలో 89.99 లక్షల మందికి రేషన్ కార్డు ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం 39.50 లక్షల మందిని సబ్బిడీ సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ఇంటింటి సర్వే పూర్తయ్యాక అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM