వారికే రూ.500లకే గ్యాస్ సిలిండర్

byసూర్య | Fri, Feb 23, 2024, 01:39 PM

రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27 లేదా 29 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. రాష్ట్రంలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరిలో 89.99 లక్షల మందికి రేషన్ కార్డు ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం 39.50 లక్షల మందిని సబ్బిడీ సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ఇంటింటి సర్వే పూర్తయ్యాక అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM