byసూర్య | Sat, Dec 09, 2023, 01:17 PM
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, ఉచిత బస్సు ప్రయాణ పథకాలను ప్రారంభిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. గురువారానికి తెలంగాణ శాసనసభ వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ప్రకటించారు.
బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్భవన్కు చేరుకున్నారు. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఎంపికపై గవర్నర్కు ఫిర్యాదు. గవర్నర్ తమిళిసై గైర్హాజరీలో రాజ్భవన్ కార్యదర్శికి వినతిపత్రం అందించిన బీజేపీ ఎమ్మెల్యేలు సీనియర్లను కాదని ప్రొటెం స్పీకర్ మజ్లిస్ ఎమ్మెల్యే కావాలని మొరపెట్టుకున్నారు.