ప్రధానోపాధ్యాయులకు యు-డైస్ పై శిక్షణ

byసూర్య | Tue, Dec 05, 2023, 05:49 PM

ముధోల్ ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు యు-డైస్ ఫారం ఫీలింగ్ పై శిక్షణ ఏర్పాటు చేశారు. ఎంఇఓ మైసాజి మాట్లాడుతూ యు-డైస్ ప్లస్ యొక్క సరైన నివేదికపై పాఠశాల అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. మధ్యాహ్నం భోజనం, పుస్తకాలు, ఉపాధ్యాయుల నియామకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఆన్లైన్తో పాటు సంబంధిత ప్రధానోపాధ్యాయులు వివరాలను సమర్పించాలన్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM