ప్రజా తీర్పును గౌరవిస్తా: మాజీ ఎమ్మెల్యే దాసరి

byసూర్య | Tue, Dec 05, 2023, 05:51 PM

ప్రజా తీర్పును గౌరవిస్తానని పెద్ద పెళ్లి అభివృద్ధికి సహకరిస్తామని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు పెద్దపల్లి నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కర్యక్రమాలు చేసి ప్రజల తీర్పుకోరామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేని యెడల ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM