విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

byసూర్య | Tue, Dec 05, 2023, 10:24 AM

ములుగు జిల్లా మంగపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒకరు మృతి చెందారు. మంగపేట మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన ముత్తినేని మోహన్ రావు సోమవారం సాయంత్రం స్నానం చేయడానికి నీళ్ల బకెట్ లో వాటర్ హీటర్ పెట్టుకున్నారు. కాసేపటికి హీటర్ తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా వారి కుటుంబీకులు తీవ్రంగా రోధిస్తున్నారు.


Latest News
 

స్వరాష్ట్రం కోసం పరితపించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ : నీలం మధు ముదిరాజ్.. Sat, Sep 21, 2024, 07:49 PM
హిందీ దివస్ వారోత్సవాలు.. బహుమతులు ప్రధానం Sat, Sep 21, 2024, 07:48 PM
డ్రైవర్‌కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుంది : ఎండీ వీసీ సజ్జనార్ Sat, Sep 21, 2024, 07:46 PM
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి Sat, Sep 21, 2024, 07:42 PM
సర్వే శాఖ పనితీరును మెరుగు పరుచుకోవాలి Sat, Sep 21, 2024, 07:41 PM