ఎన్నికలు ముగియడంతో పునరుద్ధరణ

byసూర్య | Tue, Dec 05, 2023, 09:16 AM

అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఇప్పటి వరకు ఎలక్షన్ ప్రక్రియ కారణంగా ఖమ్మం నగరపాలకసంస్థతో పాటు రెవెన్యూ కార్యాలయాల్లో ఆగిపోయిన పౌరసేవలను పునరుద్ధరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తరువాత ఆయా కార్యాలయాల్లోని ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండటంతో పౌరసేవలు నిలిచిపోయాయి. సుమారు నెలరోజులుగా ఎటువంటి పౌరసేవలు ప్రజలకు అందలేదు. కాగా, ఎన్నికలు ముగియడంతో ఇక సౌరసేవలు ప్రజలకు అందనున్నాయి.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM