సహకరించిన టీడీపీ, సీపీఐ శ్రేణులకు కృతజ్ఞతలు

byసూర్య | Tue, Dec 05, 2023, 08:59 AM

తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రశాంత పాలన అందించడం, ప్రజల అభివృద్ధే యజ్ఞంగా భావించి పనిచేశానని, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తన వంతు బాధ్యత ఉందని ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రజలు తన గెలుపు కోసం కృషి చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తనకు ఓటు వేశారని, వారి నమ్మకాన్ని తాను విస్మరించనన్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM