ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: ఎస్పీ

byసూర్య | Tue, Dec 05, 2023, 08:54 AM

ప్రజావాణి కి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. సోమవారం నాగర్ కర్నూల్ ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి ముగ్గురు పిర్యాదారులు వచ్చారు. ఫిర్యాదారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆయా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM