8 వేల ఓట్ల ఆధిక్యంలో సీఎం కేసీఆర్‌

byసూర్య | Sun, Dec 03, 2023, 10:00 AM

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తెలంగాణలో కౌంటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
గజ్వేల్‌ నియోజకవర్గంలో BRS అభ్యర్థి, సీఎం కేసీఆర్‌ తొలి రౌండ్‌ ముగిసేసరికి 8,827 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మేడ్చల్‌: మల్లారెడ్డి (భారాస) లీడ్‌. ఇల్లెందు: కనకయ్య (కాంగ్రెస్‌) ఆధిక్యం. నారాయణఖేడ్‌: సంజీవ్‌రెడ్డి (కాంగ్రెస్) ఆధిక్యం. అచ్చంపేట: వంశీకృష్ణ (కాంగ్రెస్) లీడ్‌. 


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM