విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి

byసూర్య | Sat, Dec 02, 2023, 11:50 AM

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలో విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి చెందిన సంఘటన జరిగింది. అమీన్‌పూర్‌ పరిధిలో ఉన్న అవంతి ప్రైడ్‌ సంస్థలో ఒడిశాకు చెందిన సత్యభ్రాత్‌ చంద్ర పనిచేస్తున్నాడు. నవంబర్‌ 30న విద్యుత్‌ బాక్స్‌ నుంచి మిషన్‌కు సంబంధించిన వైర్‌ తొలగిస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందాడు. తండ్రి శీతాకాంత్‌ శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి Tue, Oct 22, 2024, 02:00 PM
రైలులో సెర్వ్ చేసిన రైతాలో జెర్రి Tue, Oct 22, 2024, 01:57 PM
కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ Tue, Oct 22, 2024, 01:00 PM
నేటి దిన పత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలు Tue, Oct 22, 2024, 12:57 PM
త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ : తలసాని శ్రీనివాస్ యాదవ్ Tue, Oct 22, 2024, 12:26 PM